గంధర్వ రాత్రి అనగా రావణుడు ప్రధాన భూమి పోషించగా నారద తుంబురులతో పాటు గంధర్వులు సమావేశమై సకల దేవ భూత గణాలు సమక్షంలో పరమేశ్వరుని కీర్తిన్చేస్తారు ఈ నేపథ్యంలో స్వామివారు రావణాసురుపై అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శనం కల్పించారు
ఓం శ్రీ కాళహస్తీశ్వరాయ నమః 🕸️🐍🐘
No comments:
Post a Comment