మన దేశం లో ద్వాదశ జ్యోతిలింగాలు అని 12 , పంచారామాలు అని 5 , పంచభూత లింగాలు అని 5 మొత్తం 22 శివుని ఆరాధించే ముఖ్యమైన గుడులు ఉన్నాయి.
1. సోమనాథుడు – సౌరాష్ట్ర, కథియవార్, గుజరాత్
2. మల్లికార్జునుడు – శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3. మహాకాళుడు – (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు – మామలేశ్వరము, మధ్య ప్రదేశ్
5. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) – పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్
6. భీమశంకరుడు – డాకిని, మహారాష్ట్ర
7. రామేశ్వరుడు – రామేశ్వరము, తమిళనాడు
8. నాగేశ్వరుడు – ద్వారక , మహారాష్ట్ర
9. విశ్వనాథుడు – వారణాసి, ఉత్తరప్రదేశ్
10. త్రయంబకేశ్వరుడు – నాసిక్, మహారాష్ట్ర
11. కేదారేశ్వరుడు – హిమాలయాలలో, ఉత్తరప్రదేశ్
12. కుసుమేశ్వరుడు – వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర
పంచారామాలు
తారకాసురుడనే రాక్షసుడు, పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ లింగాన్ని తన గొంతులో ఉంచుకుంటాడు . అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లెకుండా వరం పొందుతాడు. వరం వల్ల గర్వంతో ఆా రాక్షసుడు దేవతల్ని బాధిస్తున్నడంతో, దేవతలందరు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు – కుమారస్వామి ఉదయించాడు. తారకాసురుడిని సంహరించాడు.
ఆ రాక్షసుడి గొంతునుండి పడిన ఆత్మ లింగం ముక్కలయ్యి 5 చోట్ల పెద్దవి వాటిని దేవతలు పంచారామాలుగా ప్రతిష్టించారు .
2. మల్లికార్జునుడు – శ్రీశైలము, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్
3. మహాకాళుడు – (అవంతి) ఉజ్జయిని, మధ్యప్రదేశ్
4. ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు – మామలేశ్వరము, మధ్య ప్రదేశ్
5. వైద్యనాథుడు (అమృతేశ్వరుడు) – పర్లి (కాంతిపూర్), దేవొగడ్ బీహార్
6. భీమశంకరుడు – డాకిని, మహారాష్ట్ర
7. రామేశ్వరుడు – రామేశ్వరము, తమిళనాడు
8. నాగేశ్వరుడు – ద్వారక , మహారాష్ట్ర
9. విశ్వనాథుడు – వారణాసి, ఉత్తరప్రదేశ్
10. త్రయంబకేశ్వరుడు – నాసిక్, మహారాష్ట్ర
11. కేదారేశ్వరుడు – హిమాలయాలలో, ఉత్తరప్రదేశ్
12. కుసుమేశ్వరుడు – వెరుల్ నగర్, ఔరంగాబాదు ఎల్లోరా గుహల వద్ద, మహారాష్ట్ర
పంచారామాలు
తారకాసురుడనే రాక్షసుడు, పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఆ లింగాన్ని తన గొంతులో ఉంచుకుంటాడు . అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లెకుండా వరం పొందుతాడు. వరం వల్ల గర్వంతో ఆా రాక్షసుడు దేవతల్ని బాధిస్తున్నడంతో, దేవతలందరు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు – కుమారస్వామి ఉదయించాడు. తారకాసురుడిని సంహరించాడు.
ఆ రాక్షసుడి గొంతునుండి పడిన ఆత్మ లింగం ముక్కలయ్యి 5 చోట్ల పెద్దవి వాటిని దేవతలు పంచారామాలుగా ప్రతిష్టించారు .
పంచభూత లింగాలు:
పంచభూతాలైన, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి స్వరూపాలుగా శివుడు లింగ రూపమై ఐదు చోట్ల ఉన్నారు.. వాటిని పంచభూతలింగాలు అంటారు..
1. పృథ్విలింగం
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
4. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
5. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
పంచభూతాలైన, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి స్వరూపాలుగా శివుడు లింగ రూపమై ఐదు చోట్ల ఉన్నారు.. వాటిని పంచభూతలింగాలు అంటారు..
1. పృథ్విలింగం
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.
2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.
3. జలలింగం:
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి.
4. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం.
5. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.
No comments:
Post a Comment